‘బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చారిత్రక రక్షణలు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులను యథావిధిగా కొనసాగించాలి’- ఇద�
బనకచర్ల ప్రాజెక్టుపై, గోదావరి నదీజలాల వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి చౌకబారు వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఆయన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం.. అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రెడ్డి స్పష్టం�
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో నికర జలాల వాటాను కూడా తేల్చాలని కోరారు.