ఏపీ జలదోపిడీ, గోదావరి నదీజలాల్లో తెలంగాణ వాటా, బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివరిస్తామని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్వీ జిల్లా �
మోదీ అండతో బనకచర్లను నిర్మించి గోదావరిని చెరబట్టి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలెందుకు? అని సీఎం రేవంత్రెడ్డిని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్రె�
ఏపీ రాష్ట్రం గోదావరి నదీజలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభు త్వం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. శుక్రవారం జీఆర్ఎంబీ చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది.