ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి క�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలు పటిస్తూ అర్చకులు తిరుప్పావై పూజలు నిర్వహించారు. గోదాదేవి రచించిన మొదటి పాశురాలను పఠించారు.
ఐదువేల సంవత్సరాల క్రితం గోదాదేవి ఆచరించి, లోకానికి అందించిన తిరుప్పావై వ్రతం పరమ పవిత్రమని ప్రముఖ సంస్కృత, సంప్రదాయ పండితుడు సముద్రాల శఠగోపాచార్యులు అన్నారు.
ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలో�
కడ్తాల్ : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో, ధనుర్మాసాన్ని పురస్కరించుకోని గోదాదేవిరంగానాథస్వామి వారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయ ముద్రకర�
ఘట్కేసర్ రూరల్: సమాజ హితం కోరి యజ్ఞాలు చేయడం ద్వారా సత్పలితాలు వస్తాయని చిన్న జీయర్ స్వామి తెలిపారు. మండల పరిధి ఎదులాబాద్ గ్రామంలోని శ్రీ గోదా సమేత రంగ నాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం చిన్న �