ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్.రెడ్డి నగర్ డివిజన్లో రిజిస్టేష్రన్ ల సంవత్సరాలపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన 118 అమలు తీరుపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. 44 కాలనీలలో �
Minister KTR | ఎల్బీనగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. జీవో 118 కింద రెగ్యులరైజ్ చేసిన పట్టాలను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాల రెగ్యులరైజేషన్లో ఎమ్మెల్యే ద�
కంటివెలుగు ద్వారా రాబోయే 50 రోజుల్లో రెండు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
రాచపుండులా పట్టి పీడిస్తున్న ఇండ్ల క్రమబద్ధీకరణ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతూ జీవో 118ని విడుదల చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
minister ktr | ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితుల�