దేశీయ ఆభరణాల ఎగుమతులకు యుద్ధం సెగ గట్టిగానే తగిలింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎగుమతులు 35 శాతం తగ్గుముఖం పట్టాయి. మార్చి నెలలో 27,717.40 మిలియన్ డాల�
ఆభరణాల ఎగుమతులు భారీగా పుంజుకుంటున్నాయి. జూలై నెలలో 2,178.24 మిలియన్ డాలర్ల (రూ.18,756.28 కోట్లు) విలువైన జెమ్, జ్యూవెల్లరీలు ఇతర దేశాలకు ఎగుమతి అ య్యాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన నెలలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.62 శాతం తగ్గి 2,037.06 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌ
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 22 శాతం తగ్గి 1,665.4 మిలియన్ డాలర్లకు పడిపోయాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది.
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లు (32,022.08 మిలియన్ డాలర్లు)కు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్ప