గోల్నాక : కరోనా థర్డ్ వేవ్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటి జ్వరం సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. వారం రోజుల పాటు చేపట్టిన ఇంటింటి సర్వే మరో రెండు ర
కవాడిగూడ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర సర్వేలో భాగంగా భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్, ల�
సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు ఓ వైపు సర్వే, మరోవైపు మందుల కిట్ ప్రాథమిక దశలోనే మహమ్మారి అంతం ఐదోరోజు 53వేల ఇండ్లలో ఫీవర్ సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కట్టడి చర్యలు కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు �
మేడ్చల్,మే 7: మేడ్చల్ నియోజకవర్గం లో శుక్రవారం రెండోరోజు ఫీవర్ సర్వే కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది, మున్సిప ల్, పంచాయతీ సిబ్బంది, ఆశకార్యకర్తలు, రిసోర్స్ పర్సన్స్తో కలిపి ఏర్పాటు చేసి బృందాలు ఇంట
41,305 వేల ఇండ్లలో పరిశీలనబుధవారం ఒక్కరోజే 707 బృందాలతో శోధన ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన బృందాలు కొవిడ్ నియంత్రణలో భాగంగా మూడో రోజైన బుధవారం ఇంటింటిక�
హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చేస్తున్న ఇంటింటి సర్వే బుధవారం కూడా కొనసాగింది. జ్వరం, ఇతర కొవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల జాబిత