జనరేటర్ ఆన్ చేయకుడా సెల్ఫోన్ టార్చ్లైట్ల వెలుతురులో బాధితుడి తలకు కుట్లు వేసిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ శివారులోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. పట్టణ శివారు�
పంటల సాగులో రైతులకు కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మొన్నటివరకు ఒకవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యంతో నష్టాల బారిన పడగా..మరోవైపు పంటలకు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అందరు అనుకున్నట్టే అయ్యింది.. ఎందుకైనా మంచిదని జనరేటర్ను ముందే తెప్పించడం మంచిదైంది.. చివరికి ఆ జనరేటరే అక్కరకొచ్చింది.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో మంగళవారం జడ్పీ సర�
Telangana | దవాఖానల్లో ఉన్న జనరేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం ఆదేశించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పనిచేసేలా సిద�