Singareni | సింగరేణి సంస్థలోని కేటగిరి-1లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లను ఇకపై జనరల్ అసిస్టెంట్గా గుర్తించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయ�
శ్రీరాంపూర్ ఎస్సార్పీ-1గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు కొట్టె వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై ఐఎన్టీయూసీ నాయకులు, కార్మికులు కన్నెర్ర చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది. కార్మికులకు సింగరేణి సంస్థ తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సింగరేణి యాజమాన్యం బదిలీ వర్కర్ల�