కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను భారత్ గెలవలేదని త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశీ సాంకేతికతపై ఆధారపడటం వల్ల మన సన్నద్ధత బలహీనమవుతుందని హెచ్చరించారు. దేశీయం�
Anil Chauhan: విప్లవాత్మకమైన రీతిలో ఆర్మీ డ్రోన్లను వాడుతున్నట్లు త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ వాడిన డ్రోన్లు భారతీయ సైనిక, పౌర కేంద్రాలకు ఎటువంటి న