కొనసాగుతున్న ఉన్నతస్థాయి కమిటీ విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది.
పేలుడు ఘటనపై విచారణ ముమ్మరం | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్య
ఉన్నతస్థాయి కమిటీతో విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్�
కడప జిల్లా బెరైటీస్ గనుల వద్ద ఘటనహైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఏపీలో ప్రమాదవశాత్తు జిలెటిన్ స్టిక్స్ పేలి పది మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. కడప జిల్లా కలసపాడు మండలం తిరుమలకొండ సమీపంలోన�
గని యజమానిపై కేసు | కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో జరిగిన పేలుడు ఘటనలో గని యజమానిపై కేసు నమోదైంది. ఎలాంటి అనుమతి లేకుండా గనిలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు గనులశాఖ విచారణలో గుర్తించి బా�
ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ | కడప జిల్లా కలసపాడు మండలంలోని బైరటీస్ గనిలో జరిగిన పేలుడు ఘటనాస్థలాన్ని ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మధ్యాహ్నం పరిశీలించారు. పేలుడు ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందినట్లు ఆయ�
10కి చేరిన మృతుల సంఖ్య | కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.