యుద్ధం పేరిట గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణకాండపై సాక్షాత్తూ ఆ దేశానికి చెందిన ఎంపీ ఆ దేశ పార్లమెంట్ క్నెసెట్ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడాదిన్నరగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 19 వేల
గాజాలో బందీలుగా ఉంచిన మిగిలిన బందీలందరినీ విడిచి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ను ఆఖరిసారి హెచ్చరించారు. హమాస్తో చర్చలు జరిపేందుకు తానొక ప్రతినిధి బృందాన్ని పంపానని బుధవారం ఆ�
Gaza | గాజా నగరంలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.