కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎత్తిపోతలతో దిగువన ఎల్లంపల్లి నుంచి ఎగువన మధ్యమానేరు జలాశయానికి పరవళ్లు తొక్కుతున్నది. ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో నాలుగు మోటర్లు (2,3,5,7) నడుస్�
కాళేశ్వర గంగ ఉప్పొంగుతున్నది. లింక్-2లో ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు జలాశయానికి పరుగులు తీస్తున్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో ఆదివారం వరకు నాలుగు మోటర్ల ద్వారా �
వరదకాలువకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొండన్నపల్లి వరదకాలువ వద్ద ధర్నా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి సాయంత్రం నీటిని విడుదల చేసిందని, ఇది బీఆర్�
వరద కాలువ ద్వారా ఎస్సారార్ జలాశయానికి తరలుతున్న జలాలు రామడుగు, ఫిబ్రవరి 23: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో బుధవారం రాత్రి 9.59 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఎత్తిపోతలు