భారత యువ షట్లర్లు త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రిక్వార్టర్స్కు చేరింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ టూర�
భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ను సాధించాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో ప్రణయ్ రెండు స్థానాలు మెరుగుపరచుకుని 7వ ర్యాంక్కు చేరుకున్నాడు.
ప్రతిష్ఠాత్మక సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి పోరులో భారత్ 1-4తో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రి�