హనుమకొండ : గేట్-2022లో ఆలిండియా టాపర్గా నిలిచిన వరంగల్ నిట్ విద్యార్థి సందీప్ రెడ్డి, 9వ ర్యాంకు సాధించిన నిరంజన్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. సం�
నిట్ వరంగల్లో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న టీ మణిసందీప్రెడ్డి గేట్-2022లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు.. మణిసందీప్రెడ్డ�
సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న గేట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషన్ను విచారణ జా�
వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్షను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించనున్నది. ఈ ఏడాది నిర్వహించనున్న గేట్ పరీక్షలో రెండు కొత్త పేపర్లను చేర్చాలని నేషనల్ కోఆ�