ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
తెలంగాణలోని ఏ ఒక్క స్టేషన్లో ఆగని రైలు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ చీఫ్ బండికి పట్టని సమస్య పెద్దపల్లి, జనవరి 27: ప్రయాణికులను తక్కువ చార్జీలతో చెన్నై నుంచి ఢి�
అందుబాటులోకి మరిన్ని రైళ్లు | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలో పెద్ద ఎత్తున రైళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజ�