Rowdyism | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న మా ఊరికి నీళ్లిచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడండి’ అంటూ తాడిజెర్రికు చెందిన రామిడి సతీశ్ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు
రీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యాకూబ్ పాషా విద్యార్థులను వేధిస్తున్నాడు. విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా తాకడంతో పాటు వీడియోలు తీయడానిక�
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నట్టు గణాం
‘కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పంట పెట్టుబడికి టైమ్ చొప్పున రైతు బంధు పడుతుండె. రంది లేకుంట పంటలు సాగు చేసుకునేటోన్ని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుబంధు వేస్తరో.. వేయరో తెలుస