మూతపడిన కోళ్ల ఫారంలో గుట్టుచప్పుడు కాకుండా ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని తయారు చేసి, నగరంలోని కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు రట్టు చేశారు.
వ్యాపారంలో ఎదుగుతున్న అన్న ఇంటికి సొంత తమ్ముడే కన్నం వేశాడు. అన్న ఇంట్లో ఉన్న వారందరినీ మరణాయుధాలతో బెదిరించి 2 కిలోల బంగారాన్ని దోపిడీ చేయించాడు. పోలీసులకు దొరకుండా ఉండేందుకు ఒక న్యాయవాది సూచనలు తీసుకు
సెంట్రింగ్ బాక్సులు, జాకీలు, రాడ్స్ను దొంగతనం చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం చేవెళ్ల పీఎస్లో సీఐ భూపాల్ శ్రీధర్, డిటెక్టివ్ సీఐ రమేశ్ నాయుడు విలేక
రెండు తెలుగు రాష్ర్టాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.22 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఖమ్మం నగరంలోని కమిషనరేట్లో శుక్రవారం పోలీస్ కమిషనర్ సున�