గణేశ్ నవరాత్రులు దగ్గర పడుతుండటంతో విగ్రహాల తయారీలో వేగం పెరిగింది. గతేడాది కొవిడ్ వ్యాప్తి కారణంగా గణపతి వేడుకలు ఇండ్లకే పరిమితమయ్యాయి. భారీ విగ్రహాలు కొనేవారు లేక తయారీదారులు �
మెహిదీపట్నం: గణేష్ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్ నియమనిబంధనల మేరకు విజయవంతంగా నిర్వహించుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. గురువారం సాయంత్రం మెహిదీపట్నం జి.పుల్ల