మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలందుకొన్న గణనాథులను ఉత్సాహంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు.
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ నగర ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్
హైదరాబాద్ : అందరి సహకారంతోనే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతమయ్యాయని, నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా పూర్తయ్యిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేశ్ నిమజ్జనం శోభ�