Minister Srinivas Yadav | గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీ�
గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగాయి. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలాయి. ముథోల్ ఎమ్మెల్యే �
హైదరాబాద్ : రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్�
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు : సీపీ మహేశ్ భగవత్ | గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ నెల 19న ఆదివారం నిమజ్జన వేడుకలు జరుగనుం�