విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
Indian Army | న్యూఢిల్లీ : 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ
Richa Chadha | గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్ భారతీయ ఆర్మీని చా�
దేశ భద్రత విషయాల్లో మరో దేశ సాంకేతికతపై ఆధారపడటం పొరపాటు. ఈ విషయం 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత్కు బోధపడింది. ఆ సమయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ఉప
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ర�
భారత, చైనా సైనికుల మధ్య2020 సంవత్సరంలో గాల్వాన్ వేదికగా ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు
యోగా దినోత్సవం| అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు, అమెరికా నుంచి లఢక్ వరకు ప్రతిఒక్కరు ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యతను చాటి చెబుతున్న�