ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూనే, జనాల్ని పీడించుకొని తినే రాబందులు ఇంకా నేటి సమాజంలో కొనసాగుతున్నారు. కొందరి అనాగరిక పోకడల వల్ల చిన్న, చిరు వ్యాపారులు జీవనం సాగించలేకపోతున్నారు.
వనస్థలిపురం పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. సాగర్ హైవే పక్కన ఉన్న పండ్ల దుకాణం నిర్వాహకులపై ఒకేసారి 20 మంది దాడి చేశారు. దీంతో దుకాణాదారులు తిరగబడ్డారు. షాపులో ఉన�
మంచిర్యాల పట్టణంలోని పండ్ల దుకాణాలను శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మామిడికాయ, సపోట, తర్బూజ, ద్రాక్ష, ఇతర పండ్లు పండించడం కోసం 10 కిలోలకు ఒక ఇథేఫా�
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మున్సిపాలిటీల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ సముదాయాల నిర్మాణం చేపడుతున్నది.