fruit plants | వనమహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు అన్నారు. హార్టికల్చర్ ద్వారా పండ్ల మొక్కల పెంపకానికి ఎక్కువ మంది రైతులను గుర్తించి మొక్కలు అందజేయాలని �
అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పి�
జిల్లాలో 70 చోట్ల సంవద వనాలు ఏర్పాటు చేసి అల్లానేరేడు, సీతాఫలం, జామ తదితర పండ్ల మొక్కలను నాటనున్నట్లు మెదక్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వీటిని ప్రభుత్వమే మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ చేస్తుందని, పంచ
మొక్కలపై మమకారంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇంటిని వివిధ రకాల పండ్ల మొక్కలతో తోటలా మార్చాడు. సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ఆవరణలో స్థలాన్ని బట్టి పండ్లు, పూలు, నీడ నిచ్చే మొక్కలు ఓ పది, ఇరవై పెంచడం చూస్తాం.