పండ్లు, కూరగాయల జ్యూస్లలో పోషకాలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. అందుకే.. చాలామంది పండ్ల రసాలను తాగుతుంటారు. వాటన్నిటికన్నా.. ‘ఏబీసీ జ్యూస్' మ�
ఎండాకాలం ఆరంభంలోనే ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు సెగలు కక్కుతున్నాడు. బయటికి రావాలంటేనే జనం జంకుతున్నారు. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.