దేశంలో పెట్టుబడులు దశాబ్దాలుగా కుటుంబ భద్రత, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అధిగమించే రాబడుల ఆధారంగానే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సురక్షిత పెట్టుబడి సాధనాలకు ఇప్పటికీ డిమాండ్ కనిపిస్తున్నది.
చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా క�
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం విద్యాశాఖ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’(ఎఫ్ఆర్ఎస్)ను అమల్లోకి తెచ్చిం�