తన బైక్ డబ్బులు ఇవ్వలేదని, అందరి ముందు హేళన చేస్తున్నాడని స్నేహితుడిని మరో స్నేహితుడే నమ్మించి గొంతు కోశాడు. ఆ తర్వాత తప్పించుకొని తిరుగుతూ.. బుధవారం పోలీసులకు చిక్కాడు.
Crime News | ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. స్నేహితుడిపై కాల్పులు జరిపి, కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి పార్కు ఏరియాలో శుక్రవారం సాయంత్రం �
Karnataka | అప్పు వివాదం ఓ ఫ్రెండ్ ప్రాణాన్ని బలి తీసుకున్నది. రూ. 1200 కోసం స్నేహితుడినే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
Jharkhand | ఓ ముగ్గురి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న వివాదం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. స్నేహితుడినే మరో ఇద్దరు కలిసి మూడు ముక్కలుగా నరికేసి.. అడవుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘ�
Hyderabad | వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరికొకరు అండగా ఉంటూ స్నేహానికి చిహ్నంగా నిలిచారు. కానీ అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతో స్నేహితుడిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నగరంలోని