మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవ�
హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న ఉస్మాన్సాగర్ జలాశయం నుంచి నగరానికి నీటి సరఫరా చేసే నీటి కాలువకు హకీంపేట్ ఎంఈఎస్ వరకు భారీ నీటి లీకేజీ ఏర్పడింది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరాలు, పట్టణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్