ఫ్రీడం పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడబుల్స్ అండ్ ఫాట్స్ ఇండియా..కోయంబత్తూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ అన్నపూర్ణ ఫుడ్స్ సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది.
హైదరాబాద్, జూన్ 12: ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.20 తగ్గింది. ఇక నుంచి లీటర్ నూనె గరిష్ఠ ధర(ఎంఆర్పీ) రూ.200 అని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే, ప్రస్తుతం స్టోర్లలో రూ.220 స్టాకు ఉన్నదని, కొద్ది వారాల్లో
వసంతం ఇంకా రానేలేదు.. అప్పుడే ఎండలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ చలికాలంలో ఆచరించిన ఆహార నియమాలనే ఇప్పుడూ కొనసాగిస్తానంటే కుదరదు. కాలానికి తగ్గట్లుగా ఆహార వ్యవహారాలు మార్చుకోవాలని సూచిస్తున్నారు హార్వర్డ్ య
హైదరాబాద్, ఆగస్టు 9: ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెల్ని విక్రయించే జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్లో రూ. 2,500 కోట్ల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయనుంది. ఇందుకు సంబంధించ