రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో ఏర్�
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిరుద్యోగ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. సోమవారం వనపర్తిలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పోలీస్శ
ఉపాధి అవకాశాల అన్వేషణలో నిరుద్యోగులు ఆత్మన్యూనతాభావానికి గురికావద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూచించారు. ప్రతి అపజయం విజయానికి పునాది కావాలనేది యువత గ్రహించాలని అన్నారు.
ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులకు 33 జిల్లాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్డు కులాల అభివృద్ధిశాఖ ప్రకటించింది. కోచింగ్కు ఎంపికైన అభ్యర్థులకు భోజనం, టీ ఖర్చుల నిమిత్తం రో�
అధికారులకు మంత్రి సబిత ఆదేశాలుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్�
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కాలేజీల్లోని ఇంటర్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తద్వారా 3 లక్షల మ