విద్యుత్ సరఫరాపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్�
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
‘మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 4 కోట్ల ఇండ్లకు ఉచితంగా విద్యుత్తు కనెక్షన్ ఇస్తుంది..’ - 2017లో ‘సౌభాగ్య’ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ ఇదే ప్రధాని.. ‘ఉచిత కర�