యునాని ఉచిత వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో దవాఖానకు తాళం పడింది. వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలోని యునాని వైద్యశాలకు తాళం వేసి
కరీంనగర్లటోని పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్, ప్రతిమ దవాఖానల ఆధ్వర్యంలో భగత్నగర్లోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ అయింది.
మరోసారి అజ్ఞానాన్ని బయపెట్టకున్న బీజేపీ అధ్యక్షుడు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇస్తామని ప్రకటన రాష్ట్రంలో ఏండ్లనుంచే అమలవుతున్న ఉచిత విద్య, వైద్యం హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఉచిత వి�