ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, డిస్ట్రిక్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి టీ శ్రీనివాస రావు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయ�
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డిడిచ్పల్లి, అక్టోబర్ 30: న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి తెలిపారు.
ఖమ్మం: ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల మాదిరిగానే ఉచిత న్యాయ సేవలను అర్హులైన ప్రతి ఒకరికీ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకారం అవసరమని తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై.ర�
దీనిపై విస్తృత ప్రచారం అవసరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు పాల్గొన్న హైకోర్టు సీజే, తదితరులు సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెల
వర్ధన్నపేట : రూ. 3లక్షలలోపు ఆదాయం ఉన్న పేద కుటుంబాలకు న్యాయసేవా సాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చని వరంగల్ జిల్లా రెండో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి చాముండేశ్వరీ సూచించారు. మం�
కోర్టు ఖర్చులు భరించలేని పేదలకు లీగల్ అథారీటిని ఆశ్రయించాలి సీనియర్ సివిల్ జడ్జీ శ్రీదేవి బంట్వారం : నేడు సమాజంలో వివిధ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, అయితే సమాజంలోని ప్రతి వ్యక్తికీ తన హక్కు�
బన్సీలాల్పేట్, సెప్టెంబర్ 15 : పేదలకు ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు అన్ని కోర్టుల్లో తమ సహాయ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వా