చట్టబద్ధ హక్కుల గురించి తెలుసుకోవడం ప్రతి పౌరునికి చాలా ముఖ్యమని, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించకుంటే వాటిని అమలు చేయమని ఒత్తిడి చేయడానికి ముందుకు రారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ �
లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఇవ్వనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్ తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయస్థానం సముదాయంలో ప్యానెల్ లాయ
చట్టం ఎదుట అందరూ సమానులేనని పేదలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు.