మెదక్ జిల్లాలోని మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం రాయితీపై అందిస్తున్న చేప పిల్లలు నేటికీ పూర్తి స్థాయిలో చెరువులకు చేరలేదు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది వార
మత్స్యకారులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు పాతర వేస్తున్నది. ఉచిత చేపల పిల్లల పంపిణీని కుదించింది. గతేడాదితో పోలిస్తే చెరువుల్లో నీళ్లు లేవనే సాకుతో ఈసార�
నీలి విప్లవంలో భాగంగా ఏడేండ్ల పాటు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. నల్లగొండ జిల్లాకు సంబంధించి 2016-17 నుంచి 2022-23 వరకు ఏటా 6 కోట్ల చ�