హైదరాబాద్ నగరానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై రేవంత్రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలపై నిత్యం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను భయపెట్టే కుట్రలో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు పెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికా
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే మేము ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినం. ఇందుకోసం 55 కోట్లు చెల్లించినం. ఈ మొత్తం ముట్టినట్ట
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అతి పెద్ద చర్చ ఫార్ములా ఈ-రేస్. ఈ కేసును అడ్డం పెట్టుకొని రేవంత్ సర్కారు పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరె