ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతుల సమస్యలు, వారి గోడు గురించి పట్టించుకోరా? అని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రశ్నించారు. కమీషన్లు వచ్చే పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారం విషయం�
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి �