తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి ఇస్తే.. అప్పుల రాష్ట్రమంటూ అసత్యపు ప్రచారంతో ఆరు గ్యారంటీలను విస్మరించారంటూ సీఎం రేవంత్పై మాజీ ఎంపీ వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టించిందని, తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి అప్పగించిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. అప్పుల రాష్ట్రమంటూ అసత్య ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు