సాహిత్యం సమాజహితాన్ని, సామాజిక ప్రయోజనాన్ని కోరుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో కవి, రచయిత నాగవరం బాల్రాం �
తెలంగాణలోని ప్రాజెక్టుల ని ర్మాణంలో రంగారెడ్డి కృషి మరువలేనిదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కొనియాడారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన రిటైర్ట్ చీఫ్ ఇంజినీర్ ర�
అసెంబ్లీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను �
తెలంగాణ చందురుడు.. అభివృద్ధి ప్రదాత.. అపర భగీరథుడు.. రైతు బాంధవుడు.. గులాబీ బాస్ కేసీఆర్.. ఈ మూడక్షరాల పదం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది. గతంలో ఎంపీగా ఉంటూ దశాబ్దాల తెలంగాణ స్వరాష్
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�