నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం �
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఆయన సభకు జనం రాకపోతే తప్పు మాదెలా అవుతుందని ప్రశ్నించా�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ శని పోయిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచే�
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బు మదం, అహంకారంతోనే విర్రవీగుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, కేఎంసీ మేయర్ నీరజ, బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్�
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
సమాజ సేవలో ప్రతిఒక్కరూ ముందుండాలని మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక శాంతినిలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మానసిక వికలాంగుల పిల్లల మధ్య క్రిస్మస్ కే