తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర స్మృతులను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, దీక్షా దీవస్ మానుకోట జిల్లా ఇన్చార్జి బాలకొండ కోటేశ్వరరావు అన్నా రు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎంపీ మాల�
ఇటీవలి భారీ వర్షాలతో ఎక్కడాలేని విధంగా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం నీట మునిగి సర్వంకోల్పోయిన ప్రజలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ క విత అండగా నిలిచారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత పదేండ్లలో వ్యక్తిగతంగా, మంత్రిగా వేల మంది కి అనేక సందర్భాల్లో తనకు తోచిన సాయం, సహకారం అందించారు. ఈ నేపథ్యంలో కొందరు రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవా రం బం�
ఏజెన్సీ చేతిలో మోసపోయిన మహబూబాబాద్ జిల్లావాసి కాంబోడియా దేశంలో చిక్కుకొని సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. విషయం తెలిసిన వెంటనే మాజీ ఎంపీ మాలోత్ కవిత అతడితో ఫోన్లో మాట్లాడి భారత్కు తీసుకొచ్చేందుకు కృష�