ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చేరికతో కాంగ్రెస్లో కొత్త పంచాయతీ మొదలైందా.. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పురాణం సతీశ్ పోయిన ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే సీటు ఆశించ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో మంగళవారం రాత్రి అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. గూడెం అయ్యప్ప ఆలయ పూజారి పురుషోత్తమాచారి పూజ నిర్వహించగా, కోవ సోనేరావు
బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. తన అనుచరగణంతో సుమారు 170 వాహనాల్లో 2 వేల మంది కార్యకర
బీఆర్ఎస్ ముథోల్ అభ్య ర్థి విఠల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్