అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరఫున శాసన సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు.
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్ద
సాగర్ ఎడమ కాల్వ కింద పంటలను ఎండబెట్టి, కృష్ణా జలాల పంపిణీని కేంద్రానికి అప్పగించిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల పరిరక్షణకు ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చంటి క్రాంతికిరణ్ కోరారు.