కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మహాత్మాగ�
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అడవిలో నేవీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని, దానిని వేరే ప్రాంతానికి తరలించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎట్లుండే.. ఇప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఏవిధంగా మారిందో ప్రజలు గుర్తిం చాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థాని�
శనివారం సాయంత్రం వడగండ్ల వాన, ఈదురుగాలులతో పరిగి మండలం ఇబ్రహీంపూర్, ఇబ్రహీంపూర్ పెద్దతండా పరిధిలో మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడికాయలు సైతం నేల రాలాయి.