బాలానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్తోపాటు పలు గ్ర
సమాజంలో అసమానతలపై , మహిళల హక్కుల కోసం సావిత్రీబాయి ఫూలే విశేష కృషి చేశారని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం జడ్చర్లలోని ఎంపీడీవో కార్యాల�