సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని బాలికల పాఠశాల, పెద్దమ్మగడ్డ పాఠశాల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ నెలకొంది. చేర్యాల ఎన్నికల చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఇరు పార్టీలక�
జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి బూట్లు వేసుకొని పూలమాల వేసిన ఘటనపై ఆదివారం అంబేద్కర్ యువజన, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం జనగామ నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ పాదయ�
జనగామ కాంగ్రెస్లో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి..సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి నియోకవర్గంలో పీపుల్స్మార్చ్ పాదయాత్ర చేపడుతున్న వేళ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, చేర