రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అర్హులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల తరఫున పోరాడతామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ �
సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి గురువారం వైరాలో జరిగే సభలో ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కా
బొమ్మనపల్లి వద్ద ఇల్లెందు నియోజకవర్గంలోకి ప్రవేశించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు.