స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావటం పట్ల శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం చంద్రబాబు నాయుడును పోలీసులు �
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడును అవినీతి కేసులో ఏపీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున అరెస్ట్ చేశారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలో ఆయనను అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో సాయంత్రానికి విజయవాడకు త�
మాజీ సీఎం చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొన్న ఇద్దరు విదేశాలకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఐట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �