రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో అనుసరించే విధానంపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. పదో తరగతి తుది ఫలితాల్లో ఇంటర్నల్ మార్కులుండవని తేల్చిచెప్పింది.
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ 57 బృందాలను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం జారీ చేశారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్�
పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధార
విద్యార్థుల్లోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు రాష్ట్రవిద్యాశాఖ సీసీఈ విధానాన్ని అమలు చేస్తున్నది. పరీక్షలు నిర్వహించి మేథస్సును పరీక్షిస్తున్నది. పాఠశాల స్థాయిలో పదోతరగతి విద్యార్థులకు ఇంట�