రాష్ట్రంలోని అడవులకు అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నది. మూడోవంతు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని, అటవీ సమీప గ్రామాల్లోనే ఇవి చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
ఇందల్వాయి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి వన నర్సరీకి ఎదురుగా ఉన్న అడవికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది.
కార్చిచ్చులు.. ప్రస్తుతం అనేక దేశాలకు పెనుసవాలుగా మారాయి. ఈ కార్చిచ్చులను ముందే పసిగట్టి హెచ్చరించే ఎలక్ట్రానిక్ నాసికాలను జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసింది.
జిల్లావ్యాప్తంగా అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రతిఏటా వేసవిలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రతి వేసవిలో అడవికి కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉంటున్నది. దీనికి ప్రథమ కారణం మనుషులే.. అటవీ ప్రాంతా�
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది.