Forest fire | ఎల్లారెడ్డిపేట మార్చి 8 : గుండారం అడవి బుగ్గయిన ప్రాంతాన్ని ఎఫ్ఆర్వో శ్రీహరి ప్రసాద్ సందర్శించి వన దహనానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అడవి సహజంగా అంటుకుందా..? ఎవరైనా వ్యక్తులు ఉన్నారా..? అనే �
పలిమెల రేంజ్ పరిధిలోని అడవి అగ్నికి ఆహుతవుతున్నది. లెంకలగడ్డ బండలవాగు - పంకె న రామ్లక్ష్మణ్ చెట్ల వరకు అడవిలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవి మొత్తం మంటలు వ్యాపించాయి.
ఇందల్వాయి మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారి వన నర్సరీకి ఎదురుగా ఉన్న అడవికి గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర అడవి అగ్నికి ఆహుతైంది.
చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. జన సాంద్రత ఎక్కువగా ఉండే సెంట్రల్ చిలీ చుట్టూ కార్చిచ్చు రగలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బొరిక్ శనివారం రాత్రి టీవీల�
పూంఛ్ సెక్టార్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి వున్న అడవుల్లో కార్చిచ్చు రగిలింది. దీంతో ఎల్ఓసీ దగ్గరి ప్రాంతాల్లో భారీగా ల్యాండ్ మైన్లు పేలాయి. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. కొన్�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణం బుగ్గరామలింగేశ్వరాలయ సమీపంలోని అనంతగిరి అడవిలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు సిబ్బంది సహాయంతో సంఘటన స్థలానికి చేరు�